ప్రభుత్వానికి వచ్చే ఆదాయమైనా, తీసుకునే రుణమైనా మొదట కన్సాలిడేటెడ్ ఫండ్లోకి రావాలని రాజ్యాంగం చెబుతోందని, కానీ ప్రభుత్వం ఆర్ఈసీ, పీఎఫ్సీల నుంచి తీసుకున్న రుణం కన్సాలిడేటెడ్ ఫండ్లోకి, ఏపీ రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ(ఏపీఆర్డీఎంపీడీసీఎల్) ఖాతాలోకి పంపలేదని, నేరుగా కాంట్రాక్టు సంస్థ ఖాతాలోకి నిధులు వెళ్లిపోయాయన్నారు.