జగిత్యాల, మల్యాల, నూకపల్లిలో పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు సహకార సంఘం కార్యాలయం, అగ్రోస్ కేంద్రాల వద్దకు భారీగా రైతులు చేరుకుని పాస్ బుక్ లు, ఆదార్ కార్డులు క్యూలో పెట్టి విత్తనాల కోరత నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు. అవసరానికి సరిపడా పచ్చిరొట్ట విత్తనాలు లేకపోవడంతో అధికారులు, ఒక్కో రైతుకు 30 కేజిల బ్యాగ్ ఒక్కటి మాత్రమే ఇస్తున్నారు.