vande Bharat Express: ఇకపై సామర్లకోటలో ఆగనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్…

vande Bharat Express: విశాఖపట్నం-సికింద్రాబాద్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు సామర్లకోటలో కూడా ఆపాలని  దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.  గురువారం నుంచి ఈ రైలు సామర్లకోట రైల్వే స్టేషన్లో సైతం ఆగుతుంది.

Source link