Nalgonda District Voters : ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

కాబట్టి ఉమ్మడి జిల్లా ఓటర్లు 30 లక్షలు దాటే వీలుందని అంటున్నారు. ముసాయిదా జాబితా ప్రకారం నల్గొండ జిల్లాలో 15,02,203 మంది ఓటర్లు, సూర్యాపేట జిల్లాలో 10,04,284 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4,58,426 మంది మొత్తంగా 29,64,913 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, వీరిలో ట్రాన్స్ జెండర్ ఓటర్లు 204 మంది ఉన్నారు. మూడు జిల్లాల్లో పురుష ఓటర్లు 14,58,709 మంది ఉండగా, మహిళా ఓటర్లు 15,06,000 మంది ఉన్నారు. పురుషుల కన్నా.. మహిళా ఓటర్లు 47,291 మంది ఎక్కువగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 6 తర్వాత ప్రకటించనున్న తుది జాబితా తర్వాత ఓటర్ల సంఖ్యలో మార్పులు ఉంటాయి.

Source link