Water Scarcity In Cities : 2025 నాటికి నగరాల్లో నీటి సంక్షోభం పతాక స్థాయికి, స్మార్ట్ మీటర్లు ఓ గేమ్ ఛేంజర్

Water Scarcity In Cities : నీతి ఆయోగ్ అధ్యయనాల ప్రకారం దేశంలోని 21 ప్రధాన నగరాల్లో 2025 నాటికి భూగర్భ జలవనరులు అంతరించే ప్రమాదం ఉందని తెలుస్తోంది. నీటి వనరులను భద్రపరచడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని కోణార్క్ మీటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రఘునందన్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

Source link