Janasena Rajyasabha: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలపై స్పష్టత వచ్చింది. నాగబాబు పొలిటికల్ ఫ్యూచర్ కొలిక్కి వచ్చింది. జనసేన తరపున పెద్దల సభలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం అవుతోంది.