హైదరాబాద్ వాసులకు ఇదే చివరి ఛాన్స్..! పెండింగ్ బిల్లులపై డిస్కౌంట్, ఇలా క్లియర్ చేసుకోండి-hmwssb one time settlement scheme 2024 will end today ,తెలంగాణ న్యూస్

HMWSSB OTS Scheme 2024 : హైదరాబాద్ వాసులకు జలమండలి మరోసారి అలర్ట్ ఇచ్చింది. ఓటీఎస్ స్కీమ్ గడువు ఇవాళ్టితో పూర్తి అవుతుందని తెలిపింది. రాయితీతో పెండింగ్ బిల్లులను చెల్లించుకోవచ్చని పేర్కొంది. ఇదే చివరి ఛాన్స్ అని… మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది.

Source link