Tirupati : ఏపీపై ఫెంగల్ పంజా.. ఈదురుగాలులతో కూడిన వర్షం.. విమాన సర్వీసులు రద్దు

Tirupati : ఫెంగల్ తుపాను ఏపీపై పంజా విసురుతోంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తుపాను కారణంగా తిరుపతి నుంచి విమాన సర్వీసులను రద్దు చేశారు. వర్షం కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Source link