Simhachalam Lands: సింహాచలం పంచగ్రామాల ఆక్రమణల సమస్య కొలిక్కి వచ్చింది. ఆలయ భూములకు పరిహారంగా ప్రభుత్వ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో దేవాలయ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న 12వేల మందికి లబ్ది చేకూరనుంది.
Asian Correspondents Team Post
Simhachalam Lands: సింహాచలం పంచగ్రామాల ఆక్రమణల సమస్య కొలిక్కి వచ్చింది. ఆలయ భూములకు పరిహారంగా ప్రభుత్వ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో దేవాలయ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న 12వేల మందికి లబ్ది చేకూరనుంది.
Copyright © 2025 ACTP news Telugu