యాదగిరిగుట్ట జిల్లా బ్రాహ్మణపల్లిలో ఆది మానవుల సమాధి, క్రీ.పూ 8,500 చెందిన రాతి పనిముట్లు లభ్యం-archaeological discoveries at brahmanapalli yadagirigutta district evidence of early human settlement ,తెలంగాణ న్యూస్

రెండు గుట్టల నడుమ చిన్నలోయ, లోయలో గుహలు, దొనెలు, సొరికెలు చాలా వున్నాయి. ఒక చిన్నదొనెలో వారికీ మెరుగు పెట్టని చిన్న,చిన్న ఆదిమానవుల రాతిపనిముట్లు దొరికాయి. వాటిలో వడిసెల రాళ్ళు, రాతి సుత్తెలు,గొడ్డళ్ళుగా చేయడానికి సిద్ధపరిచిన రాతి ముక్కలు,బొరిగెల వంటివి వున్నాయి. అక్కడే వేణుగోపాల స్వామి గుడి వుంది.

Source link