Posted in Andhra & Telangana CM Revanth Reddy : దేశానికే ఆదర్శంగా నిలిచేలా సమగ్ర కులగణన, పకడ్బందీగా సమాచార సేకరణ – సీఎం రేవంత్ రెడ్డి Sanjuthra February 4, 2025 CM Revanth Reddy : కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కులగణన సర్వేను ఎంతో పకడ్బందీగా నిర్వహించామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. Source link