Mlc Nominaions: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జోరుగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నాలుగు రోజుల్లో 28 మంది నామినేషన్ లు దాఖలు చేశారు. కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల స్థానానికి 21 మంది, టీచర్ల స్థానానికి ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు.