భార్య, కొడుకుపై దాడి చేసిన రిజిస్ట్రేషన్స్‌ డీఐజీ కిరణ్‌కుమార్‌, కేసు నమోదు-today andhra pradesh news latest updates february 18 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Registrations DIG: భార్య, కొడుకుపై దాడి చేసిన రిజిస్ట్రేషన్స్‌ డీఐజీ కిరణ్‌కుమార్‌, కేసు నమోదు

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 18 Feb 202502:48 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Registrations DIG: భార్య, కొడుకుపై దాడి చేసిన రిజిస్ట్రేషన్స్‌ డీఐజీ కిరణ్‌కుమార్‌, కేసు నమోదు

  • Registrations DIG: భార్యను వేధించి దాడి చేసిన ఘటనలో ఆంధ్రప్రదేశ్‌ స్టాంప్స్‌ అండ్  రిజిస్ట్రేషన్స్‌ డీఐజీపై కేసు నమోదు కావడం కలకలం రేపింది. నెల్లూరులో డీఐజీ హోదాలో ఉన్న కిరణ్‌కుమార్‌ వివాహేతర సంబంధం పెట్టుకుని, భార్యను వేధిస్తున్నారంటూ కేసు నమోదు చేశారు. 

పూర్తి స్టోరీ చదవండి

Source link