Medak Crime: మెదక్ జిల్లాలో గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు, ముగ్గురికి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

Medak Crime: మెదక్ జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. జిల్లాలోని మనోహరాబాద్ మండలం, లింగారెడ్డిపల్లి గ్రామంలోని త్రిపుర వెంచర్ లో ముగ్గురు గుర్తు తెలియని దుండగులు వచ్చి జెసిబి సహాయంతో తవ్వకాలు ప్రారంభించారు. గుర్తించిన గ్రామస్తులతో దురుసుగా ప్రవర్తించడంతో వారికి దేహశుద్ధి చేశారు. 

Source link