ఏడుగురు ఎమ్మెల్యేలపై..
మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీలపై బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గురించి పిల్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.