ఓవైపు వివాహం.. మరోవైపు పరీక్ష.. పెళ్లి దుస్తుల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్‌కు నవ వధువు!-newlywed arrive at appsc group 2 exam center in wedding attire in tirupati ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

షెడ్యూల్ ప్రకారం..

ఏపీపీఎస్సీ ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి 5న మెయిన్స్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. కానీ ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా పడింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా.. మొత్తం 899 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకటన 2023 డిసెంబర్‌లో వెలువడింది. గ్రూప్-2 నోటిఫికేషన్‌లో ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్ల అంశాన్ని సవాల్ చేస్తూ.. కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం.. పరీక్షల నిర్వహణకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Source link