Hyderabad : రెండతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం – ముగ్గురు మృతి..!

హైదరాబాద్ లోని పుప్పాలగూడ పాషా కాలనీలోని రెండతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పలువురిని స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు.

Source link