ప్రణయ్ హత్య కేసులో తీర్పు రాకముందే ప్రధాన సూత్రధారి.. ఏ1 మారుతీరావు సూసైడ్ చేసుకున్నారు. ఈ కేసులో తాజాగా తీర్పు వెలువరించిన నల్గొండ ఎస్సీ, ఎస్సీ కోర్టు.. హంతకుడు ఏ2 సుభాష్శర్మకు ఉరి శిక్ష విధించింది. దీంతో అసలు సుభాష్శర్మకు ఈ కేసుతో సంబంధం ఏంటి.. అతను ప్రణయ్ను ఎందుకు చంపాల్సి వచ్చిందనే చర్చ జరుగుతోంది.