కూటమి ప్రభుత్వం తీసుకువచ్చే కొత్త యూనిఫామ్ లు వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం (జూన్ 12) నుంచే అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్ లో భాగంగా స్టూడెంట్లకు యూనిఫామ్, బ్యాగు, బెల్ట్ ను అందించాలని కూడా సర్కార్ నిర్ణయించింది.