AP Finance Secretary: “లాభాలు వచ్చినపుడు తిన్నారుగా, బిల్లులు చెల్లించే వరకు ఆగాలంటూ ” ఏపీ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కాంట్రాక్టర్లు భగ్గుమన్నారు. ప్రభుత్వ పనుల్ని నిలిపి వేయాలని భావిస్తున్నారు. అధికారుల తీరుపై కాంట్రాక్టర్ల అసోసియేషన్ తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమైంది.