CM Chandrababu : తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా వేధించిన వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నారని వైఎస్ జగన్ ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. మహిళా సాధికారితపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం… డీలిమిటేషన్ పూర్తైయితే 75 మంది మహిళలు అసెంబ్లీ వస్తారని చెప్పారు.