కూటమి ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్ మరోసారి ప్రశ్నలు సంధించారు. ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించకుండా విద్యార్థులను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. పిల్లల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నట్టే కదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Asian Correspondents Team Post
కూటమి ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్ మరోసారి ప్రశ్నలు సంధించారు. ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించకుండా విద్యార్థులను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. పిల్లల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నట్టే కదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Copyright © 2025 ACTP news Telugu