హోలీ పండగ రోజే బ్యాంకు ఉద్యోగి సుమన్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో సుమన్ భార్య అయిన మంజులతో పాటు మోతీలాల్, నరేశ్, మల్లేశ్, గోపీలను నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. కాగా కట్టుకున్న భర్తను హతమార్చేందుకు భార్య ప్లాన్ చేసిన వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.