ఉగాది తర్వాత వారందరికీ ఇళ్ల పట్టాలు.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన!-minister nara lokesh announced that house pattas will be distributed after ugadi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

100 అభివృద్ధి పనులు..

‘పార్కులు, చెరువులు, స్మశానాలు, కమ్యూనిటీ భవనాలు, రైతు బజార్లు, బీసీ, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి.. ఇలా దాదాపు 100 అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని డిజైన్లు పూర్తయ్యాయి. టెండర్ దశకు వచ్చాయి. ఏప్రిల్, మే మాసంలో పూర్తిచేసి భూగర్భ డ్రైనేజీ, అండర్ వాటర్ పైప్ లైన్, గ్యాస్, పవర్ కూడా ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఏపీలో ఎన్నడూ జరగనివిధంగా పనులు చేస్తాం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

Source link