AP TG Maoist : వయోభారంలో సారథ్యం.. పట్టు కోల్పోతున్న మావోయిస్టు పార్టీ.. తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నార్థకంగా ఉనికి!

AP TG Maoist : ఏడాది కాలంగా ఛత్తీస్‌గఢ్ అడవులు, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. అనేకమంది మావోయిస్టు అగ్రనేతలు, సానుభూతిపరులు చనిపోయారు. దీంతో నిషేధిత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తన మేథో పునాదిని, సైద్ధాంతిక బలాన్ని వేగంగా కోల్పోతోంది.

Source link