కియా కార్ల పరిశ్రమలో భారీ చోరీ, 900 కార్ ఇంజిన్లు మాయం, పోలీసులకు ఫిర్యాదు-900 kia car engines stolen in andhra over five years police launch probe ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టామని, కొన్ని లొసుగులను నిర్ధారించామని, పాత ఉద్యోగులపై విచారణ జరపడమే తమ ప్రధాన లక్ష్యమని, కొందరు ప్రస్తుత ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ చోరీపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి పలు రికార్డులను కూడా సేకరించారు. ఈ వ్యవహారంపై కియా కంపెనీ ప్రతినిధులు అధికారికంగా స్పందించలేదు.

Source link