Adilabad : పులి దాడిలో మహిళ మృతి.. బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలు

Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను పులులు భయపెడుతున్నాయి. తాజాగా.. కాగజ్‌నగర్ మండలంలో మహిళపై పులి దాడి చేసింది. బోథ్ మండలం బాబెర తాండలో చిరుతపులి సంచారం హడలెత్తిస్తుంది. దీంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. పులుల నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.

Source link