Annamayya Accident : అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన జరిగింది. కొండపై మేతకోసం వెళ్లిన మూగజీవాలు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంలో 62 జీవాలు అగ్నికి ఆహూతయ్యాయి. దాదాపుగా 6 లక్షల మేర నష్టం వాటిల్లిందని గొర్రెల యజమాని ఆవేదన చెందుతున్నాడు.
Asian Correspondents Team Post
Annamayya Accident : అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన జరిగింది. కొండపై మేతకోసం వెళ్లిన మూగజీవాలు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంలో 62 జీవాలు అగ్నికి ఆహూతయ్యాయి. దాదాపుగా 6 లక్షల మేర నష్టం వాటిల్లిందని గొర్రెల యజమాని ఆవేదన చెందుతున్నాడు.
Copyright © 2025 ACTP news Telugu