AP Farm Fund Scheme : ఏపీ రైతుల‌కు గుడ్‌న్యూస్‌, అకౌంట్‌లో రూ.75 వేలు-ఈ పథకం గురించి తెలుసుకోండి

AP Farm Fund Scheme : ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ఫార్మ్ ఫండ్ స్కీమ్ ద్వారా రైతులకు రూ.75 వేల సబ్సిడీ అందిస్తుంది. క‌రువు పీడిత ప్రాంతాల్లో ఉద్యాన పంట‌ల సాగులో నీటి కొత‌ర స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించ‌డానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.

Source link