AP Government : ఉద్యోగుల‌పై కేసులు పెట్టేవారికి ర‌క్ష‌ణ‌.. ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

AP Government : ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై కేసులు పెట్టే వారికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏడీజీపీ స్థాయి అధికారికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఉద్యోగులపై ఆరోపణలు, ఫిర్యాదులు చేసేవారి వివరాలు బహిర్గతం చేయొద్దని ఉత్తర్వు జారీ చేసింది.

Source link