రాష్ట్రంలో పాస్పోర్ట్ టు ఎర్నింగ్ 2.0 ను ప్రవేశపెట్టేందుకు 40,000 మంది యువతకు AI నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వబడుతుంది. మరో 20,000 మందికి కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ సహకారంతో శిక్షణ ఇస్తారు. అంతేకాకుండా… ప్రజా సేవలను మెరుగుపరచడానికి మరియు ప్రభుత్వ అధికారులలో సామర్థ్యాల పెంపు కోసం 50,000 మందికి 100 గంటల AI శిక్షణ ఇస్తారు.