AP Group 2 Mains Exam : ఇవాళ యథావిధిగా గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షలు – పలు ప్రాంతాల్లో అభ్యర్థుల ఆందోళన

AP Group 2 Mains Exam : ఏపీపీఎస్సీ నిర్ణయంతో నేడు యథావిధిగా గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం పరీక్ష కేంద్రాల వృద్ధ విస్తృత ఏర్పాట్లు చేశారు. గ్రూప్-2 మెయిన్స్ వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారాన్నిఏపీపీఎస్సీ ఖండించింది. 

Source link