AP MLC Elections : ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలపై ఈసీ కసరత్తు

 తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే ఏడాదిలో మార్చిలో పూర్తి కానుంది. వీరితో పాటే  ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ (శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ)నియోజకవర్గ ఎమ్మెల్సీ పదవీకాలం కూడా ముగుస్తుంది. ఆయా స్థానాల నుంచిఇళ్ల వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మ ఎమ్మెల్సీలుగా ఉన్నారు.

Source link