AP Waqf Board Cancelled : వ‌క్ఫ్ బోర్డును ర‌ద్దు చేసిన ఏపీ ప్రభుత్వం, జీవో నెంబర్ 47ను ఉపసంహరణ

AP Waqf Board Cancelled : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డును రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు జీవో నెంబ‌ర్ 47ను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది.

Source link