Category: Andhra & Telangana

Andhra Pradesh and Telangana states news updates

టీటీడీ బోర్డు సభ్యుల ఎంపికపై వివాదం, కేసుల్లో ఉన్న వ్యక్తులను నియమించడంపై విమర్శలు-tirumala ttd board members opposition criticizes sharath chandra reddy ketan desai section ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

మొత్తం 29 మందితో టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితాను సీఎం కార్యాలయం దేవదాయ శాఖకు పంపించింది. ఆ జాబితాకు దేవదాయ శాఖ ఇన్‌ఛార్జ్ ప్రత్యేక ప్రధాన…

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడుల వెల్లువ- బుద్వేల్, గండిపేట, కోకాపేట్ లో మరిన్ని ప్రాజెక్టులు-hyderabad real estate sector witness investments from it banking financial services knight frank report ,తెలంగాణ న్యూస్

హైదరాబాద్ లో పెట్టుబడులు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోకి.. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల నుంచి పెట్టుబడులను కొనసాగుతాయని నైట్ ఫ్రాంక్ ఇండియా…

రైల్వే ప్రయాణికులకు అలర్ట్, లింగంపల్లి-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు-south central railway special trains september 1 to 14th between kakinada lingampalli ,తెలంగాణ న్యూస్

Special Trains : తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కాకినాడ టౌన్-లింగంపల్లి మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు ప్రకటించింది….

నాలుగు రోజులకే కుంగిన రూ.40 లక్షల బస్ షెల్టర్-visakhapatnam new bus shelter dropping to side tdp mla ganta srinivasa rao criticizes ysrcp govt ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శలు జీవీఎంసీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బల్ షెల్టర్ కుంగిపోవడంపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ‘మీరు…

భద్రాచలం స్వామి వారికి బీజేపీ సీఎం పట్టువస్త్రాలు, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఇంటికే- అమిత్ షా-khammam union home minister amit shah criticizes cm kcr brs congress ,తెలంగాణ న్యూస్

కారు స్టీరింగ్ ఒవైసీ చేతుల్లో తెలంగాణలో కమలం వికసిస్తుందని కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలిపారు. బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అన్నారు. కేసీఆర్‌, ఒవైసీతో బీజేపీ…

కాంగ్రెస్ తో పొత్తుకు సీపీఐ సై, మూడు సీట్లు కేటాయించాలని పట్టు-congress cpi leaders discuss coalition in ts assembly elections demands three seats ,తెలంగాణ న్యూస్

Congress CPI : సీఎం కేసీఆర్ హ్యాండివ్వడంతో వామపక్షాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి. తమకు నాలుగు స్థానాలు కేటాయిస్తే పొత్తుకు సిద్ధమని నేతలు ప్రకటిస్తున్నారు. సీపీఐ నేతలు…

విమర్శలకు భయపడే వ్యక్తిని కాదు, క్రిస్టియన్ ఆరోపణలపై భూమన స్ట్రాంగ్ రిప్లై-tirumala ttd chairman bhumana karunakar reddy comments on christian atheist criticism ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Bhumana Karunakar Reddy : నేను నాస్తికుడునని విమర్శలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానం అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి…

ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడు, కేసులకు భయపడి బీజేపీకి దాసోహం- సీపీఐ నారాయణ-guntur cpi narayana criticizes cm jagan cm kcr supporting bjp pm modi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

మోదీకి జగన్ దత్తపుత్రుడు ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడుగా కొనసాగుతున్నారని నారాయణ అన్నారు. జగన్ పైకి వైసీపీ ముద్ర, లోపల బీజేపీ ముద్రతో పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ…

Nandyal News : ఆస్తి పంపకాల తర్వాతే అంత్యక్రియలు, తండ్రి మృతదేహం వద్ద కొడుకుల పంచాయితీ!

Nandyal News : తండ్రి మృతదేహం వద్దే ఆస్తి కోసం కొడుకులు గొడవకు దిగారు. ఆస్తి పంపకాలు తేలే వరకూ తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించమంటున్నారు. Source…

Peddapalli News : పెద్దపల్లి జిల్లాలో దారుణం, భూవివాదంతో నెలల చిన్నారిని బావిలో పడేసిన తండ్రి

Peddapalli News : పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. భూవివాదం కారణంగా 17 నెలల కొడుకుని బావిలో పడేసి, తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు. Source link

కస్టమ్స్ అధికారుల నిఘా…విజయవాడలో రూ.6.4 కోట్ల విలువైన బంగారం పట్టివేత-customs officers seized smuggled gold in vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

శ్రీలంక, దుబాయ్‌ దేశాల నుంచి తెచ్చి, చెన్నై మీదుగా విజయవాడకు బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్నారన్న సమాచారం కస్టమ్స్‌ అధికారులు అధికారులకు అందించి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు……