CM Chandrababu Letter : అమెరికా సుంకాలతో ఏపీ ఆక్వారంగం కుదేలు, ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

CM Chandrababu Letter : అమెరికా సుంకాల పెంపుతో ఏపీ ఆక్వా రంగం తీవ్రంగా నష్టపోతోందని సీఎం చంద్రబాబు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా చర్చలు జరపాలని కోరారు కోరారు.

Source link