Congress Protests :స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు, భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు – కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం

Congress Protests : అసెంబ్లీ స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలు రోడ్లపైకి వచ్చి కేటీఆర్, జగదీశ్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశారు.

Source link