Congress Protests : అసెంబ్లీ స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలు రోడ్లపైకి వచ్చి కేటీఆర్, జగదీశ్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశారు.