Hyderabad Diwali Tragedy : భాగ్యనగరంలో దీపావళి వేళ విషాదం జరిగింది. పటాసులు కాలుస్తూ.. పదుల సంఖ్య గాయపడ్డారు. చికిత్స కోసం సరోజినిదేవి కంటి ఆసుపత్రికి తరలివచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 50 మంది వరకు ఆసుపత్రిలో చేరినట్టు వైద్యులు చెబుతున్నారు.
Asian Correspondents Team Post
Hyderabad Diwali Tragedy : భాగ్యనగరంలో దీపావళి వేళ విషాదం జరిగింది. పటాసులు కాలుస్తూ.. పదుల సంఖ్య గాయపడ్డారు. చికిత్స కోసం సరోజినిదేవి కంటి ఆసుపత్రికి తరలివచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 50 మంది వరకు ఆసుపత్రిలో చేరినట్టు వైద్యులు చెబుతున్నారు.
Copyright © 2025 ACTP news Telugu