Hyderabad Diwali Tragedy : దీపావళి పండగ వేళ విషాదం.. సరోజినిదేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు

Hyderabad Diwali Tragedy : భాగ్యనగరంలో దీపావళి వేళ విషాదం జరిగింది. పటాసులు కాలుస్తూ.. పదుల సంఖ్య గాయపడ్డారు. చికిత్స కోసం సరోజినిదేవి కంటి ఆసుపత్రికి తరలివచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 50 మంది వరకు ఆసుపత్రిలో చేరినట్టు వైద్యులు చెబుతున్నారు.

Source link