Karimnagar Cyber Crime : సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి కరీంనగర్ జిల్లాలో ఓ బీటెక్ విద్యార్థి ప్రాణం తీసుకున్నాడు. అధిక ప్రొఫిట్ ఆశ చూపి పెట్టుబడి పెట్టించిన సైబర్ నేరగాళ్లు చివరికి అకౌంట్ ఖాళీ చేశారు. ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏం అవుతుందోనన్న భయంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.