LB Nagar Tragedy : కూలీలను పొట్టనబెట్టుకున్న నిర్లక్ష్యం.. జీహెచ్ఎంసీ సీరియస్.. అనుమతులు రద్దు

LB Nagar Tragedy : ఎల్పీ నగర్‌లో తీవ్ర విషాదం జరిగింది. భవన నిర్మాణ సమయంలో ముగ్గురు కూలీలు మృతిచెందారు. ఈ ఘటనపై జీహెంచ్ఎంసీ సీరియస్ అయ్యింది. చర్యలకు దిగింది. భవనాన్ని నిర్మించేవారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు.

Source link