ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో నటుడు మోహన్ బాబు నివాసాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు మోహన్ బాబు, విష్ణు గన్స్ సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మరోవైపు శాంతిభద్రతల విషయంపై రాచకొండ సీపీ ఆరా తీశారు. మోహన్ బాబు కుటుంబ సభ్యులను విచారణకు రావాలని ఆదేశించారు.