Budameru Flood: ఇంతకీ బుడమేరుకు వచ్చిన వరద ఎంత, ఏ మండలంలో ఎంత వర్షం కురిసింది? స్పష్టతనివ్వని ప్రభుత్వం..

Budameru Flood: విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తి వారం రోజులవుతోంది. ఆగస్టు 30,31 తేదీల్లో బంగాళాఖాతంలో మొదలైన వర్షంతో మొదలైన అలజడి ఉప్పెనగా మారి విజయవాడను…

khairatabad ganesh 2024 : ఖైరతాబాద్‌ గణేశుడికి సీఎం రేవంత్‌ రెడ్డి తొలిపూజ.. భారీగా తరలివచ్చిన భక్తులు

khairatabad ganesh 2024 : ఖైరతాబాద్‌ గణేశుడి మండపం వద్ద సందడి నెలకొంది. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సీఎం…

నేతల మధ్య విభేదాలు.. తెరపైకి అధికారులు! కార్పొరేషన్ లో రాజకీయ రచ్చ-politicians vs officers in karimnagar municipal corporation ,తెలంగాణ న్యూస్

కరీంనగర్ మున్సిపల్ రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. పాలకపక్షంలో నెలకొన్న గ్రూప్ రాజకీయాలు, అంతర్గత విబేధాలు అధికారుల వరకు చేరింది. మాజీ కార్పొరేటర్ పై ఫిర్యాదు చేయటంతో… అరెస్టు చేసి…

Hurry up Mr. Koratala కొరటాల గారు త్వరపడండి

దేవర పార్ట్ 1 విడుదలకు ఇంకా 20 రోజుల సమయమే ఉంది. కానీ ఇప్పటివరకు కొరటాల శివ ప్రోపర్ గా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. దేవర సాంగ్…

Rajanagaram : బైక్‌ను ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లోనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

Rajanagaram : తూర్పు గోదావ‌రి జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. విద్యార్థుల కుటుంబ…

Hyderabad : హైదరాబాద్‌ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం.. బార్లు, పబ్బుల్లో తనిఖీలు.. నలుగురికి పాజిటివ్

Hyderabad : హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కల్చర్ రోజు రోజుకూ పెరుగుతోంది. డ్రగ్స్ కారణంగా యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతోంది. గతంలో రిచ్ పీపుల్ మాత్రమే…

గుడ్ న్యూస్.. త్వరలోనే ఆ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు..-lecturers working in government junior colleges of telangana state will be promoted soon ,తెలంగాణ న్యూస్

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు, లైబ్రేరియన్లు, పీడీలకు.. డిగ్రీ కళాశాలల్లో సహాయ ఆచార్యులుగా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదోన్నతికి అర్హులైన వారి నుంచి…

Tirumala : తిరుమలలో మరిన్ని మార్పులు..! ఇకపై 'ఆధార్' ప్రామాణికంగా సేవలు – టీటీడీ తాజా నిర్ణయాలివే

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఆధార్ ప్రామాణికంగా సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఇందుకు ప్రాథమికంగా కేంద్రం నుంచి అనుమతి లభించిందని టీటీడీ ఈవో…