Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ కోసం భార‌త ప్ర‌భుత్వం చేసిన ఖ‌ర్చు 470 కోట్లు

గోల్డ్ గెలిస్తే కోటి రూపాయ‌లు…

కాగా ఒలింపిక్స్‌లో ప‌త‌కం గెలిచిన క్రీడాకారుల‌కు భార‌త ప్ర‌భుత్వం భారీగా ప్రైజ్‌మ‌నీ అనౌన్స్ చేసింది. గోల్డ్ మెడ‌ల్ గెలిస్తే కోటి, సిల్వ‌ర్ మెడ‌ల్‌కు 75 ల‌క్ష‌లు, బ్రాండ్ మెడ‌ల్ అయితే యాభై ల‌క్ష‌లు ప్రైజ్ మ‌నీ అందజేస్తామ‌ని ప్ర‌క‌టించింది. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే ప్రైజ్‌మ‌నీతో పాటు గ‌తంలో రాష్ట్రాలు కూడా ప్ర‌త్యేకంగా ఒలింపిక్స్ విజేత‌ల‌కు న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను అంద‌జేశాయి.

Source link