Pawan In Delhi: పిఠాపురంకు ఆర్వోబీ, ఏపీలో ఏఐఐబీ ప్రాజెక్టులు పొడిగించాలని పవన్ విజ్ఞప్తి, ఢిల్లీలో జనసేనాని బిజీబిజీ

Pawan In Delhi: జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఢిల్లీలో బిజీబిజీగాగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. పిఠాపురంలో ఆర్వోబీ, రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని విజ్ఞప్తి చేవారు. ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు రుణం గడువును 2026వరకు పొడిగించాలని కోరారు. 

Source link