Pending Projects: పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి… లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్న ఉత్తమ్

Pending Projects: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వచ్చే నాలుగేళ్లలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్ని పూర్తి చేసి అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేయాలని అధికారులను భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

Source link