Petrol Diesel Price: ఎక్సైజ్ సుంకం భారం ప్రజలపై కాదు కంపెనీలపైనే- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ

Petrol Diesel Excise Duty: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. లీటర్‌పై 2రూపాయలు పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. ప్రభుత్వం సోమవారం నాడు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 2 పెంచినట్లు ప్రకటించింది, గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం. ఈ మార్పులు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ భారం ప్రజలపై పడబోదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది కేవలం కంపెనీలకే వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది. 

Image

మరిన్ని చూడండి

Source link