Plane Crash: నేపాల్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో ఘోర ప్రమాదం, టేకాఫ్ అవుతుండగా కుప్ప కూలిన విమానం – 19 మంది మృతి!

Nepal Plane Crash: నేపాల్‌లోని ఖాట్మండులో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్ట్‌లో విమానం టేకాఫ్‌ అవుతుండగా ఒక్కసారిగా కుప్ప కూలింది. ప్రమాద సమయంలో విమానంలో 19 మంది ప్రయాణికులున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. టేకాఫ్ అయిన కాసేపటికే శౌర్య ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం ప్రమాదానికి గురైనట్టు అక్కడి మీడియా వెల్లడించింది. సిబ్బందితో సహా మొత్తం 19 మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం అందింది. 

మరిన్ని చూడండి

Source link