PMAY Housing: ఆంధ్రప్రదేశ్లో పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ నాటికి రాష్ట్రంలో 3లక్షల ఇళ్లను ప్రారంభించేలా కార్యాచరణ ప్రకటించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.