TDP Office Attack Case :టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి కేసు-24 మంది వైసీపీ నేత‌ల‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

TDP Office Attack Case : టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, జోగి రమేష్ సహా 24 మందికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ద‌ర్యాప్తున‌కు పూర్తిగా స‌హ‌క‌రించాల‌ని వైసీపీ నేత‌ల‌కు ఆదేశించింది.  

Source link