Telangana Politics : బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో నీటి తీరువాను రద్దు చేసింది. మళ్లీ ప్రస్తుతం నీటి పన్నుతో రైతులను వేధిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. నిన్న గేటు ఎత్తుకెళ్లారు.. నేడు స్టార్టర్లు పీక్కెళ్లారు.. ఇక రేపు పుస్తెలతాళ్లు లాక్కెళతారా అని కేటీఆర్ ప్రశ్నించారు.